పేరు (ఆంగ్లం) | P.Saraladevi |
పేరు (తెలుగు) | పి. సరళాదేవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కుంకుమరేఖలు, సరళాదేవి కథలు (1977), కొమ్మా, బొమ్మా (1979), చిగురు (2004), తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ (పరిశోధన గ్రంథం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పి. సరళాదేవి |
సంగ్రహ నమూనా రచన | – |
పి. సరళాదేవి
1950వ దశకంలో ప్రముఖరచయిత్రులలో పి. సరళాదేవి ఒకరు. ఆమె తొలి కథ ”బావ చూపిన బ్రతుకు బాట” డిసెంబరు 1955 లో ప్రజాతంత్రలో ప్రచురితమైంది. ఆమె రచనలు కుంకుమరేఖలు కథాసంలనం, ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందు మాటతో ప్రచురణ అయింది. విశేషంగా ఆదరణ పొందిన సంకలనం ఇది. ఈ కథలు ఆకాశవాణి విజయవాడకేంద్రం ధారావాహికంగా ప్రసారం చేసింది. 1979లో యువ మాసపత్రికలో కొమ్మా, బొమ్మా అను పేరుగల నవలిక ప్రచురించేరు. తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని 1986 లో ప్రచురించారు. జననం 1937లో. విజయనగరంలో నివసించేరు 2007లో మరణించేవరకు.
———–