పేరు (ఆంగ్లం) | Dornipati Venkata Subbarao |
పేరు (తెలుగు) | దొర్నిపాటి వేంకట సుబ్బారావు |
కలం పేరు | యామినీ సరస్వతి |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | కర్నూలుజిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | బహుదూరపు బాటసారి (నవల), స్మృతిపరిమళం (నవల), ఎడారి కోయిల (నవల), అందాల జాబిలి (నవల), సప్తపర్ణి (నవల), నింగిలోని సిరిమల్లి (నవల), అనురాగ జలధి (నవల) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దొర్నిపాటి వేంకట సుబ్బారావు |
సంగ్రహ నమూనా రచన | – |
దొర్నిపాటి వేంకట సుబ్బారావు
యామినీ సరస్వతి కలంపేరుతో రచనలు చేసిన ఇతని అసలు పేరు దొర్నిపాటి వేంకట సుబ్బారావు. ఈయన కర్నూలుజిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామంలో పుట్టారు. బి.ఎ. పట్టభద్రుడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కొంతకాలం వ్యవసాయం చేసి రైతుగా కొనసాగాడు. ఇతడు యాబైకిపైగా నవలలు వ్రాశాడు. ఇతడు తెలుగుచలన చిత్రాలకు కూడా పనిచేశారు. తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడు వంటి చిత్రాలకు కథను సమకూర్చాడు. విశ్వామిత్ర హిందీ టీవీ సీరియల్కు కూడా పనిచేశాడు. ఈటీవిలో ప్రసారమైన శివలీలలు సీరియల్కు కథను అందించాడు. ఇతడు కొంతకాలం తన స్వస్థలం నుంచి మంజుల అనే సాహిత్య పత్రికను నడిపాడు. ఆ పత్రిక ద్వారా ఎందరోయువ రచయితలను ప్రోత్సహించాడు. అయితే తన కుమారుడు ఆకస్మికంగా మరణించడంతో కలత చెంది దాన్ని ఆపేశాడు. అనంతరం ఈయన ఉదయం పత్రికలో పనిచేశాడు. ప్రాచీన తెలుగుసాహిత్యంలో యామినీ సరస్వతికి మంచి పరిచయం ఉంది[
———–